indian railways

షార్ట్‌ సర్క్యూట్‌ తో 'గరీబ్ రథ్'లో అగ్నిప్రమాదం : ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు

పం జాబ్‌లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12204)లో ప…

Read Now

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్‌

దీ పావళి పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.…

Read Now

ఓబులవారిపల్లి నుండి కృష్ణపట్నం కు ప్యాసింజర్ రైళ్లు ?

ఆం ధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకల కోసం దేశంలోనే అరుదైన సొరంగం అందుబాటులోకి వచ్చింది. దక్షిణాదిలో తొల…

Read Now

తగ్గిన రైల్‌ నీర్‌ ధర !

వా టర్‌ బాటిల్‌ ధరను సెప్టెంబర్‌ 22 నుంచి తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వేస్‌ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం …

Read Now

లక్నో-బారౌనీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ-2 టైర్‌ డక్ట్‌లో లిక్కర్‌ బాటిళ్లు !

లక్నో -బారౌనీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ-2 టైర్‌ తీసుకుంటే అందులో ఏసీ సరిగ్గా పని చేయడం లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దాం…

Read Now

అనంతనాగ్ రైల్వే స్టేషన్‌కు చేరిన మొదటి సరుకు రవాణా రైలు

జమ్మూ కాశ్మీర్‌కు మొదటి సరుకు రవాణా రైలు శనివారం రాజధాని శ్రీనగర్‌కు దక్షిణంగా 55 కి.మీ దూరంలో ఉన్న అనంతనాగ్ రైల్వే స్…

Read Now

రాయగడ డివిజన్‌లోకి అరకు

వా ల్తేరు రైల్వే డివిజన్‌లో భాగంగా ఉన్న అరకు జోన్‌ విభజన తర్వాత కొత్త డివిజన్‌లో చేరుబోతోంది. సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్…

Read Now

దసరా వేళ రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు : రైల్వే శాఖ

ద సరా వేళ రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ…

Read Now

హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు ట్రయల్ రన్ విజయవంతం !

గ్రీన్ రైల్ ఆవిష్కరణలో భాగంగా భారత్ తన మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు కోచ్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీల…

Read Now

ఎమర్జెన్సీ కోటా నిబంధనలలో మార్పులు చేసిన రైల్వేశాఖ

రైలు ప్రయాణానికి సంబంధించిన అత్యవసర కోటా నిబంధనలను భారత రైల్వేశాఖ కఠినతరం చేసింది. ఇకపై అన్ని అత్యవసర కోటా దరఖాస్తులను…

Read Now

తిరుపతి రైల్యే స్టేషన్ లో హిస్సార్ టూ తిరుపతి ట్రైన్‌ లో చెలరేగిన మంటలు : రెండు బోగీలు దగ్ధం

తి రుపతి రైల్యే స్టేషన్ లో హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్‌ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధం అయ్యా…

Read Now

ఆర్పీఎఫ్‌ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా సోనాలి మిశ్రా

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్‌ అధికారిణి సోనాలి మిశ్రా నియమితులయ్…

Read Now

డీజిల్‌తో లోడ్ తో వెళ్తున్న రైలులో చెలరేగిన మంటలు

త మిళనాడులోని తిరువళ్లూరులో చెన్నై పోర్టు నుండి ఇంధనంతో వెళ్తున్న రైలులో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలర…

Read Now

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి వచ్చిన స్లీపింగ్ ప్యాడ్స్ !

ప్ర యాణికుల మౌలిక వసతుల కల్పనకు భారతీయ రైల్వే అనేక విధాలుగా కృషి చేస్తోంది. ఇప్పటికే రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులను చేస…

Read Now

ఆధార్‌ అథంటికేషన్‌ ఉన్న ఐఆర్‌సీటీసీ ఐడీలనూ ఆన్‌లైన్‌లో విక్రయం !

త త్కాల్‌ టికెట్ల బుకింగ్‌ విషయంలో జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. టెక్నాలజీ సాయంతో అడ్డదారిలో తత్కాల్‌ టికెట్లు బుక్‌ చ…

Read Now

రైల్వే ఛార్జీలు స్వల్పంగా పెంపు

జులై 1నుంచి రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. అంతేకాకుండా తత్కాల్ టికెట్ బుకిం…

Read Now

రైల్వే మదద్ యాప్ హెల్ప్ లైన్ నెంబర్ 139కు అనుసంధానం

భా రతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంతోపాటు మారుతున్న సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ప్రయాణికులకు మరింత మ…

Read Now

ఆధార్‌ వెరిఫైడ్‌ యూజర్లకు మాత్రమే రైల్వే తత్కాల్‌ టికెట్లు!

త త్కాల్‌ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్‌ ధృవీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి…

Read Now

మహారాష్ట్రలోలోకల్ ట్రైన్‌ నుంచి జారిపడి ఐదుగురి మృతి : కొత్త ట్రైన్‌ కంపార్ట్‌మెంట్లలో ఆటోమ్యాటిక్ డోర్స్‌

మ హారాష్ట్రలోని థానె జిల్లాలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన లోకల్‌ రైలు నుంచి పలువురు జారిపడ్డారు. దీంతో ఐదుగురు ప్రాణాల…

Read Now
Load More No results found