సముద్రం ఒడ్డున వానరంతో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ : ఫొటోలు వైరల్‌

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ 'సముద్ర తీరంలోని టీ చెప్పలేని బంధానికి దారితీసినప్పుడు' అనే క్యాప్షన్‌ జత చేస్తూ షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో దీదీ.. ఓ వానారానికి బిస్కెట్లు అందించారు. ఆ బిస్కెట్లు తీసుకున్న కోతి ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఉండటానికి గమనించవచ్చు. తన అఫీయల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మెదినిపూర్‌లోని దిఘా బీచ్‌లో తీసినట్లు ఒక యూజర్ పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)