కేరళ

ఆఫ్షోర్ మైనింగ్ టెండర్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ బహిరంగ లేఖ!

ప్ర ధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆఫ్షోర్ మైనింగ్ టెండర్ల విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్ర…

Read Now

అన్నామలై రాష్ట్రానికి కాకుండా పార్టీకి విధేయతగా ఉన్నారు : డీకే శివకుమార్‌

చె న్నైలో నియోజవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంపై భాజ…

Read Now

కేరళ, తమిళనాడు తీరాలకు ''కల్లక్కడల్'' హెచ్చరిక !

కే రళ, తమిళనాడు తీర ప్రాంతాలకు ''కల్లక్కడల్'' హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చ…

Read Now

పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన !

వచ్చే మూడు, నాలుగు రోజులలో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం…

Read Now

అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారు ?

త మిళనాడు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? అని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి…

Read Now

రాగల మూడు రోజుల్లో వర్షాలు !

రా బోయే మూడు రోజులలో దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ అరే…

Read Now

పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన !

దే శంలోని పలు రాష్ట్రాల్లో సెప్టెంబరు 27 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని…

Read Now

కేరళలో ఐదు రోజుల్లో భారీ వర్షాలు

కే రళలో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ  తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుప…

Read Now

కేరళ, తెలంగాణలో పొత్తు ఉండదు !

కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత…

Read Now

దేశంలో కొత్త 5,880 కేసులు నమోదు

దేశంలో గడిచిన 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3…

Read Now

హర్యానా, కేరళ, పుదుచ్చేరిల్లో మాస్క్‌లు తప్పనిసరి !

హర్యానా, కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి. మరిక…

Read Now

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు  మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. …

Read Now

తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో ఎన్‌ఐఏ సోదాలు

తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా ప్రదేశాల్లో కోయంబత్తూరు కారు బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప…

Read Now

రూ.1500 కోట్ల హెరాయిన్ పట్టివేత

భారత తీర ప్రాంతంలో వేర్వేరు చోట్ల భారీ స్థాయిలో మాదకద్రవ్యాల పట్టివేత కలకలం సృష్టిస్తోంది. అక్రమంగా భారత్‌కు తరలిస్తున్…

Read Now

కరోనాపై కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం !

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటుతోంది.  వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆద…

Read Now

తిమింగలం వాంతి రూ.28 కోట్లు !

కేరళలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా మత్స్యకారులకు క…

Read Now

కేరళలో విద్యార్థులు వినూత్న నిరసన

కేరళలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. తిరువనంతపురంలోని ఓ కాలేజీ విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని…

Read Now

వానలే వానలు !

దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలతోపాటు, సెంట్రల్ ఇండియాలో వారం రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వానలు మరో ఐదు రోజులపాటు కురి…

Read Now

నాలుగు రాష్ట్రాల్లో ఐదంచెల వ్యూహంపై సూచన

దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. మరోసారి కరోనా వైరస్ విజృంబిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు పెరుగుతున్నది. ముఖ్యంగ…

Read Now

దేశంలో పెరుగుతున్నటమాటా ఫ్లూ కేసులు

తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ టమాటా ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో టొమాటో ఫ్లూ వ్యాధి భారిన …

Read Now
Load More No results found