దేశంలో పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పై రాజకీయ పార్టీల అభ్యంతరాల సంగతి తెలిసిందే. అయితే అవకతవకలకు ఎలాంటి తావు లేదంటూ ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల నుంచి ఈవీఎంల విషయంలో ఈసీ కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ఏర్పాటు చేయనుంది.
ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు : ఈసీ నిర్ణయం
September 17, 2025
0
Tags