టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపీచంద్ హీరోగా 'యజ్ఞం' సినిమాతో రవి కుమార్ దర్శకుడిగా పరిచయమ్యారు. ఆ తర్వాత బాలకృష్ణతో 'వీరభద్ర', సాయి ధరమ్ తేజ్తో 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన సినిమా 'తిరగబడరా సామి'. రవికుమార్ మృతికి తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.
గుండెపోటుతో దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి మృతి
June 11, 2025
0
Tags