ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్ల లభ్యత పెంచండి : ఆర్‌బీఐ

Telugu Lo Computer
0


టీఎంల్లో ఎప్పటికప్పుడు రూ.100, రూ.200 నోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సూచించింది. తద్వారా ప్రజలకు ఈ తరహా నోట్ల లభ్యతను పెంచాలని తెలిపింది. బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు దశలవారీగా ఈ ఆదేశాలను అమలు చేయాల్సి ఉంది. 'ప్రజలు ఎక్కువగా వాడే నోట్ల లభ్యతను పెంచే ఉద్దేశంతో బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు వాటి ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు అందుబాటు ఉండేలా చూడాలని ఆదేశించినట్లు' ఆర్‌బీఐ తెలియజేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)