అస్సాంలోని కరీంగంజ్ జిల్లా బజారిచర ప్రాంత క్రిస్టియన్ మిషనరీ ఆస్పత్రిలో ఓ మహిళ ముగ్గురు మగ బిడ్డలు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేశారు. ఈమెకు ఇప్పటికే ఓ పాప ఉంది. నలుగురు శిశులు చక్కటి ఆరోగ్యంతో ఉండటం మరో విశేషం.
ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం
April 20, 2023
0
Tags