తాటి కల్లు తాగిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

Telugu Lo Computer
0


తమిళనాడు లోని రామనాథపురం జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, రెండవ రోజైన బుధవారం ఎట్టివయల్‌ ప్రాంతంలో రైతులతో భేటీ అయ్యారు. ఆ సమయంలో రైతులందించిన తాటి కల్లుని గవర్నర్‌ సేవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడినని తెలిపారు.  ప్రపంచానికే ఆహారం అందించే స్థాయికి దేశం అభివృద్ధి చెందిందన్నారు. ఆంగ్లేయుల రాకతో వారి కోసం వాణిజ్య పంటలు అధికంగా సాగుచేశారని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)