కస్టమర్ మరణించిన 15 రోజుల్లో అకౌంట్ల సెటిల్‌మెంట్‌ : ఆర్బీఐ

Telugu Lo Computer
0


నిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, సేఫ్‌ డిపాజిట్ లాకర్లు క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిబంధనలను ఆర్బీఐ సవరించింది. 15 రోజులలో సెటిల్‌మెంట్ పూర్తయ్యేలా చూడాలని, ఆలస్యమైతే ఖాతాలకు 4% వడ్డీ, లాకర్లకు రోజుకు ₹5,000 చొప్పున పరిహారం చెల్లించాలని తెలిపింది. ఖాతాలో సహకార బ్యాంకులకు రూ.5 లక్షలు, ఇతర బ్యాంకులకు రూ.15 లక్షలుగా ఈ పరిమితి ఉంది. ఈ పరిమితికి మించి మొత్తం ఉంటే వారసత్వ ధ్రువీకరణ పత్రం లేదా అదనపు పత్రాలను కోరవచ్చని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)