అభయారణ్యంలో ఫోటో షూట్‌ చేసినందుకు రూ.25 వేల జరిమానా వడ్డింపు

Telugu Lo Computer
0


బెంగళూరుకు చెందిన పల్లవి, ఘోష్‌ అనే వ్యక్తులు విహారానికి వచ్చారు. బండీపుర మంగళ రోడ్డు సమీపంలో వన్యప్రాణుల అభయారణ్యంలోకి వెళ్లి ఫోటో షూట్‌ చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం. అటవీ అధికారి నవీన్‌కుమార్‌కు పర్యాటకులకు సమాచారం అందించారు. వెంటనే ఆ జంటను పట్టుకుని హెచ్చరిక లేఖ ఇచ్చి రూ. 25 వేలు జరిమానా విధించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)