అమెరికాలో యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు దారుణ హత్య !

Telugu Lo Computer
0


మెరికాలోని మిషిగన్​లోని డెట్రాయిట్ ప్రాంతంలో ఓ యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఇంటి బయట పొడిచి చంపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలిని సమంత వోల్ (40)గా అధికారులు గుర్తించారు.  ఈ ఘటన జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)