హైదరాబాద్లోని స్వగృహంలో సీనియర్ నటి జమున కన్నుమూశారు. వయోధికభారంతో, అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమెకిప్పుడు 86 ఏళ్లు. 1953లో పుట్టిల్లు తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎల్వీ ప్రసాద్ తెరకెక్కించిన మిస్సమ్మ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్బాబు, కృష్ణలాంటి ప్రముఖ హీరోలందరితోనూ లు చేశారు. తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, హిందీ ల్లో నటించారు.
జమున కన్నుమూత
January 27, 2023
0