ముంబై

అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ వేడుకలు

కో ల్కతా లోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్టేడియంను విద్యుత్ లైట్లతో, …

Read Now

ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో సకల సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు : అదానీ గ్రూప్

ముంబై , అహ్మదాబాద్ నగరాల్లో సకల సదుపాయాలతో కూడిన రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఒక్కోటి 1000 పడకలతో 6 వేల కోట్ల వ్య…

Read Now

రేపటి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా మినీ ఐపీఎల్‌ !

భా రత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌అభిమానులను అలరిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లో భాగంగా ఉన్న ఫ్రా…

Read Now

ముంబై, హైదరాబాద్ ఆఫ్ఘన్ కాన్సులేట్లు తిరిగి ప్రారంభం !

ముంబై, హైదరాబాద్‌లలో ఆఫ్ఘన్ కాన్సులేట్లను తిరిగి తెరిచామని, తాలిబాన్ విదేశాంగశాఖ డిప్యూటీ పొలిటికల్ మంత్రి షేర్ మహ్మద్…

Read Now

హైదరాబాద్ లో లగ్జరీ ఇండ్లపై మోజు !

క రోనా మహమ్మారి తర్వాత అది మరింత పెరిగింది. ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన లగ్జరీ ఇండ్ల ధరలు రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ.…

Read Now

నేషనల్ హెరాల్డ్ కేసులో 752కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు !

నే షనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, వాయినాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి చెందిన 752కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఢి…

Read Now

ముంబై, పూణేలో గాలి నాణ్యతపై సుప్రియా సూలే ఆందోళన

మ హారాష్ట్ర రాజధాని ముంబైతోపాటు పూణేలో గాలి నాణ్యత క్షీణిస్తున్నది. గాలి కాలుష్యం తీవ్రత ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో ఎ…

Read Now

ఒక్కో స్టేడియానికి రూ.50 కోట్లు బీసీసీఐ మంజూరు !

బీసీసీఐ ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా, సౌకర్…

Read Now

న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాలకు బుల్లెట్ ట్రైన్స్ ?

ముంబై నుంచి అహ్మదాబాద్ మార్గంలో హైస్పీడ్ రైలు కారిడార్ (బుల్లెట్ రైలు) పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని పని 2026 నాటికి…

Read Now

ఆకాశాన్నంటిన ఇంటి అద్దెలు !

దేశంలోని ప్రధాన నగరాల్లో జనవరి-మార్చ్ త్రైమాసికంలో అద్దెలు భారీగానే పెరిగాయి. ఇండియా నంబర్-1 ప్రాపర్టీ సైట్ మ్యాజిక్ బ్…

Read Now

బాలిక కడుపులో వెంట్రుకలు !

మహారాష్ట్రలోని ముంబై, దాదార్ ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల బాలిక తన కడుపును తాకినప్పుడు ఏదో బలమైన వస్తువు చేతికి తగిలినట్ల…

Read Now

రైలు పట్టాల వెంట కంచె ఏర్పాటు

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పశువులు ఢీకొంటున్న ఘటనలు పెరుగుతుండటంతో రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. వందేభారత్ ఎక్స్ ప్ర…

Read Now

50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభం !

దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్…

Read Now

దేశంలో 5జీ సేవలు షురూ !

ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ఆరవ  ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్ ను ప్రధాని మోడీ లాంచ్ చేశారు. ప్రస…

Read Now

హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో ఐటీ దాడులు

ఈ రోజు హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం నిర…

Read Now

మహారాష్ట్రలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

మహారాష్ట్రలో భారీగా కురిసిన వర్షానికి గత 24 గంటల్లో ముగ్గురు మరణించారు. జలమయ ప్రదేశాల నుంచి దాదాపు 95 మందిని సురక్షిత ప…

Read Now

గాయపడ్డ పక్షిని కాపాడబోయి మృత్యుఒడిలోకి....!

ముంబైలోని బాంద్రా – వోర్లి సీ లింక్ రహదారిలో ప్రమాదవశాత్తు ఓ పక్షి ఆ బిజినెస్‌మెన్ కారు కింద పడిపోయింది. దీంతో ఆకస్మాత్…

Read Now

ఫడ్నవీస్‌కు రెండోసారి కరోనా

మహారాష్ట్ర  మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మరోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్‌ చేశారు. శుక్రవారం నుం…

Read Now

చిదంబరం ఇళ్లు, ఆఫీస్‌లపై సీబీఐ దాడులు

చిదంబరం నివాసాలు, ఆఫీస్‌లపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో ఏడు చోట్ల సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. చ…

Read Now
Load More No results found