ఓపెన్ ఏఐ తన కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 'ఎక్స్' వేదికగా కోరారు. ఇటీవల ఆ కంపెనీ సీఈవో సామ్ అల్ట్మన్ భారత్లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్లో ఇక్కడ పర్యటిస్తామన్నారు. ఈక్రమంలో కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. భారత్కు హైదరాబాద్ను గేట్వేగా అభివర్ణించారు. ఓపెన్ ఏఐ లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రమని పేర్కొన్నారు.
ఓపెన్ ఏఐ కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించాలని సామ్ అల్ట్మన్ను 'ఎక్స్' వేదికగా కోరిన కేటీఆర్
August 23, 2025
0
Tags