పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో ఆరుగురు అరెస్ట్ ?

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్ గురుకులంలో  ఈనెల 21న తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఎగ్జామ్ మొదలైన కాసేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు తాజాగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ ను  విధుల నుంచి తొలగించారు. ఇదే కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)