30న పీఎస్ఎల్వీ సీ56ని ప్రయోగించనున్న ఇస్రో !

Telugu Lo Computer
0


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ నెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ56ను ప్రయోగించబోతోంది. ఈ ప్రయోగం ద్వారా 422 కిలోల బరువు కలిగిన సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో రోదసిలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అన్ని దశలను అననుసంధానం చేసి పూర్తి స్థాయి రాకెట్ ను మొబైల్ సర్వీస్ టవర్ వద్దకు తీసుకొచ్చారు. రాకెట్ శిఖర భాగాన ఏడు శాటిలైట్లను అమర్చి, హీట్ షీల్డ్స్ ను క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేశారు. రేపు ఉదయం 6.30 గంటలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించబోతున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)