ఆడపిల్ల పుడితే వెండి నాణెం బహుకరణ

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని చంద్రాపూర్​ మున్సిపాలిటీ వాసులకు స్థానిక ఎమ్మెల్యే కిశోర్​ జోర్గేవార్ మునిసిపాలిటీ పరిధిలో ఈ తొమ్మిది రోజుల్లో ఆడ పిల్ల పుట్టిన తల్లిదండ్రులకు వెండి నాణెం బహుకరిస్తామని చెప్పారు. తాను కన్వీనర్​గా ఉన్న శ్రీ మహంకాళీ సేవా సమితి తరఫున ఈ ప్రకటన చేశారు. ఆడపిల్లల తల్లిదండ్రులు బర్త్​ సర్టిఫికెట్ తో చాందా మహంకాళీ టెంపుల్ లోని సేవా సమితి ఆఫీసులో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని ఆయన కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)