ఘనంగా ఉపరాష్ట్రపతి మనుమరాలి పెండ్లి

Telugu Lo Computer
0

 


ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలు నిహారిక (వెంకయ్య కుమారుడు హర్ష, రాధమ్మ దంపతుల కూతురు) పెండ్లి హైదరాబాద్​లోని జీఎంఆర్​ ఎరీనాలో గురువారం ఘనంగా జరిగింది. హర్యానా గవర్నర్​ దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్​​రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పీసీసీ చీఫ్​​రేవంత్​ రెడ్డి, సినీనటులు చిరంజీవి, నాగార్జున, పలువురు మంత్రులు, నాయకులు హాజరై  కొత్త దంపతులను ఆశీర్వదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)