మహారాష్ట్రలో ఒకే రోజు 7 ఒమిక్రాన్‌ కేసులు

Telugu Lo Computer
0


ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. డిసెంబర్‌ 11, 12 తేదీలలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు ఊరేగింపులు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని వెల్లడించారు. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా 33 ఒమిక్రాన్‌ కేసులుండగా, ఒక్క మహారాష్ట్ర లోనే 17 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే ఏడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో​ మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)