jarkhand

ఎల్‌పిజి సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు : 18 మంది యాత్రికులు మృతి

జా ర్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది భక్తులు మరణించగా, 12 మందికి పైగా భక్తులు త…

Read Now

కుంభమేళా నుంచి వస్తుండగా ఎంపీ మహువా మాజీ కారు ప్రమాదం

జా ర్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్‌ వద్ద …

Read Now

తలవంచడం అనేది గిరిజనుల డీఎన్‌ఏలోనే లేదు !

ఝా ర్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్టు ఊహించని పరిణామమని ఆయన భార్య కల్పనా సోరెన్‌ పేర్కొన్నారు. ఇది జేఎంఎం…

Read Now

వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకుంటే రెండు లక్షల రూపాయలు !

ఝా ర్ఖండ్ ప్రభుత్వం" విధ్వ పునర్ వివాహ్ ప్రోత్సాహన్ యోజన" అనే పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. వితంతువులను రె…

Read Now

ఘోర రైలు ప్రమాదంలో 12 మంది దుర్మరణం!

ఝా ర్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు -భాగల్పూర్ ఎక్స్ ప్రెస్  రైలు …

Read Now

హేమంత్‌ సోరెన్‌కు మరోసారి ఈడీ సమన్లు !

ఝా ర్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డై…

Read Now

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

ఝా ర్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌తోసహా తొమ్మిదిమందితో వెళ్తున్న కారు అదుపు …

Read Now

వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయస్సు 60 నుండి 50కి తగ్గింపు !

జా ర్ఖండ్ ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. వృద్ధ…

Read Now

విద్యార్థుల సమాధానానికి షాకైన హేమంత్‌ సోరెన్‌ !

ఝా ర్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ఇటీవల కొందరు పాఠశాల విద్యార్థులతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోరెన్‌ …

Read Now

ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఇద్దరు అరెస్టు

ఇ స్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ (ఐఎస్‌ఐఎస్‌)కు చెందిన ఇద్దరు వ్యక్తులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్‌) అరెస్ట్ చేసి…

Read Now

జార్ఖండ్‌లో అత్యంత పురాతన దేవాలయం !

జా ర్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ గ్రామంలో సోన్‌ నదీ తీరానికి చేరువలో పౌంరా పహాడ్‌ కొండ మీద కొలువై ఉన్న శాక్తేయ దేవాలయం క్రీస్తు…

Read Now

పానీపూరి తిని 40 మంది పిల్లలకు అస్వస్థత

జా ర్ఖండ్ లోని కోడెర్మాలో రోడ్డు పక్కన వ్యాపారి దగ్గర పానీపూరి తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగై 40 మంది అస్వస్థతలకు గురయ్యా…

Read Now

కాళ్లకు చెప్పులు కూడా లేని స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ... !

కా లికి చెప్పులు కూడా లేకుండా కిలోమీటర్లు నడిస్తే కానీ సాగని స్కూలు చదువులు.. ఇవేమీ ఆమె లక్ష్యాలను అడ్డుకోలేకపోయాయి. 37…

Read Now

బల్లి పడిన ఆహారం తిన్న110 మంది విద్యార్థులకు అస్వస్థత !

జా ర్ఖండ్ లోని పాకూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో  110 మంది విద్యార్థులు బల్లి పడిన ఆహారం తిని తీవ్ర అస్…

Read Now

ఫోన్‌ దొంగిలించాడన్న అనుమానంతో స్నేహితుడ్ని కాల్చి చంపాడు !

జా ర్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రాణికుదర్ ప్రాంతంలో నివసించే అభిషేక్ లాల్ మొబైల్‌ ఫోన్‌ కనిపించలేదు. దీంతో 25 ఏళ్ల స్నేహి…

Read Now

చంద్రయాన్ 3 పేరుతో రేషన్ డీలర్ల దగా !

జా ర్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలో చంద్రయాన్ 3 పేరుతో రేషన్ డీలర్లు మోసానికి తెరలేపారు. చంద్రయాన్ 3కి కేంద్ర ప్రభుత్…

Read Now

కోర్టు బయట భర్తను కొట్టిన భార్య !

జా ర్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో కోర్టు బయట ఒక వ్యక్తిని అతడి భార్య, మరదలు కలిసి కొట్టారు. అక్కడున్న వారు జోక్యం చేసుకు…

Read Now

కలెక్టరేట్‌లో బంట్రోతులను సన్మానించిన కలెక్టర్ !

తె లంగాణాలోని జమ్మికుంట వాసి అయిన దొడ్డె ఆంజనేయులు ఝార్ఖండ్‌ లో కలెక్టర్‌ గా పని చేస్తున్నారు. ఆయన పలామూ జల్లా నుంచి దు…

Read Now

మొహర్రం ఊరేగింపులో విద్యుత్ షాక్‌కి నలుగురు బలి !

జా ర్ఖండ్‌లో మొహర్రం వేడుక ఊరేగింపుకు వెళ్తున్న సమయంలో హైటెన్షన్ వైర్ తగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన బొకారో జ…

Read Now
Load More No results found