ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. బాలకృష్ణ సినీ నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవకుడిగా చేస్తున్న కృషికి ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఇప్పటికే వందకు పైగా సినిమాలతో రాణిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రదానం
April 28, 2025
0
Tags