కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు : ఐదుగురు దుర్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)