దసరా సెలవుల్లో మార్పు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది. తొలుత అక్టోబర్ 23వ తేదీన విజయదశమి పండుగకు అధికారిక సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అక్టోబర్ 23, 24న రెండు రోజులు దసరా సెలవులుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల మార్పుతో ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్ అన్నింటికీ మొత్తం 10 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 24 విజయదశమి అనంతరం అక్టోబర్ 25న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)