ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాఖి కానుకగా పిఠాపురానికి చెందిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపించారు. ఒక్కో చీర వెయ్యి రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుచరులు ఈ 1500 మంది వితంతు మహిళలకు చీరలను పంపించారు.
పిఠాపురానికి చెందిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిన పవన్ కళ్యాణ్
August 09, 2025
0
Tags