కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా : హరీశ్‌రావు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ''కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. గతంలో కూడా ఈ అంశంపై చాలాసార్లు స్పష్టత ఇచ్చా. కార్యకర్తగా కేసీఆర్‌, పార్టీ ఆదేశాలను పూర్తిగా పాటిస్తా. కేసీఆర్‌ నిర్ణయాలకు పూర్తిగా కట్టుబడి ఉంటా'' అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)