ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల ఖరారుపై కమిటీ ఏర్పాటు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల ఖరారుపై ప్రభుత్వం హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సమాచార శాఖ కార్యదర్శి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, సినీ నిర్మాత వివేక్ కుచిభట్ల సభ్యులుగా ఉంటారు. సినిమా టికెట్ ధరలు పెంచాలని గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వుల జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)