ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ భవిష్యత్ తరాల కోసం నీటిని కాపాడుకుందాం అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 'ప్రపంచ జల దినోత్సవం నాడు నీటిని సంరక్షించడానికి, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాము. నాగరికతకు నీరు జీవనాడి. అందువల్ల భవిష్యత్ తరాల కోసం నీటిని రక్షించడం చాలా ముఖ్యం' అని మోడీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
భవిష్యత్ తరాల కోసం నీటిని కాపాడుకుందాం : ప్రధాని మోడీ ఎక్స్ పోస్టు
March 22, 2025
0
Tags