కర్నాటకలోని చింతామణి తాలూకాలోని మురుగమల్లా గ్రామంలో, పాఠశాల పర్యటనలో ఒక ఉపాధ్యాయిని విద్యార్థితో అభ్యంతరకరమైన ఫోటోలు క్లిక్ చేసింది. ఈ ఫొటోలను ఆమె తన మొబైల్ ఫోన్లో క్లిక్ చేసిందని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్న ఈ మహిళా టీచర్పై పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు.
విద్యార్థితో ప్రధానోపాధ్యాయురాలు రొమాన్స్ !
December 29, 2023
0
Tags