ప్రజాశాంతి పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే 12 మంది అభ్యర్థులతో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తొలి జాబితా విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. అమీర్పేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండో జాబితా మంగళవారం ప్రకటిస్తానని వెల్లడించారు.
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
November 07, 2023
0
Tags