కొంతకాలం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా కిలో వెండి ధర 64,900 గా ఉంది. కిలో వెండిపై రూ.500 మేర పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,900, ముంబైలో రూ. 64,900, చెన్నైలో రూ. 69,900, కోల్కతాలో 64,900, బెంగళూరులో రూ. 69,900, కేరళలో 69,000 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో రూ. 69,000, విజయవాడలో 69,000, విశాఖపట్నంలో రూ. 69,000లు వద్ద కొనసాగుతోంది.
Post a Comment
0Comments
3/related/default